మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విశ్వంభర’. తాజాగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఇందులో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ త్రిష, సెకండ్ లీడ్ ఆషిక వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. విడిగా నటీమణులు కొన్ని పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్పై వీళ్లందరూ చాలా ఫ్రెష్గా ఉంటారు’’ అని చెప్పారు. (వీడియో)