కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల వద్దకు ఎలా వచ్చింది? దాని ప్రయాణం ఎటు వెళ్లిందనే నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా కథ పుట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘దీనికి పునాది వేసిన దర్శకుడు క్రిష్కు ధన్యవాదాలు. నిధి అగర్వాల్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంటే నాకే సిగ్గేసింది. అందుకే నేనే ప్రమోషన్ కోసం వచ్చా’అని చెప్పారు.