ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా స్టోరీ గురించి మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతయ్య, నానమ్మ, మనవడి కథే ‘ది రాజాసాబ్’ అని చెప్పారు.