బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన సినిమా ‘భైరవం’. ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే30న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సక్సెస్ సంబరాలు చేసుకుంది.