HYD: హిమాయత్ నగర్లో 60లక్షలతో రోడ్డు పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. అనంతరం ఆదర్శ్నగర్లో 150మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కాంగ్రెస్లో కమిట్మెంట్ లేదని, పనిచేసేవారికే పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.