కృష్ణా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో కూడిన ది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకాన్ని లోకేష్కు బహుకరించారు.