ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో బుధవారం నిర్వహించనున్న ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరుకానున్నానున్నారని టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తుల తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.