కృష్ణా: రాష్ట్ర టీడీపీ పిలుపుమేరకు పెడన రూరల్ మండలం కూడురు గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటిని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి స్థానిక ప్రజలకు వివరించారు.