ఎన్టీఆర్: టీడీపీ దళితులకు, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీ అని మరోసారి రుజువందని వైసీపీ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పచ్చిగోళ్ళ పండు అన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో సగం భాగమైన ఇబ్రహీంపట్నంలో అంతమంది ప్రజాస్వామ్యంగా ఎన్నుకొని విజయం సాధించిన కౌన్సిలర్స్ ఉండగా కనీసం ఒక వైస్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు.