కృష్ణా: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి బ్రూక్వెన్వెల్డెన్, ఎంపీ పరంజీత్ పార్మర్లను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు లైట్రేచల్ కమిటీ వైస్ ఛైర్మన్ అట్లూరి అశ్విన్కుమార్, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్సీ జనార్దన్ ఉన్నారని పేర్కొన్నారు.