ఎన్టీఆర్: తిరువూరు మండలం లక్ష్మీపురం ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ లారీ గేదెలను ఢీకొన్నఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు పాడి గేదెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.