ఎన్టీఆర్: కంచికచర్లలో గత రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు వేలాది క్వింటాళ్ల పెసలు, మినుములు. అల్పపీడన ప్రభావంతో ఆకస్మాత్తుగా ఈ ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో పెసలు, మినుములు తడవకుండా రైతులు టార్పాలిన్ పట్టలతో జాగ్రత్తలు తీసుకున్నారు.