నాగర్కర్నూల్ : అచ్చంపేట డివిజన్లోని వివిధ గ్రామాల రైతులు మంగళవారం 48 క్వింటాళ్ల (192 బస్తాలు) వేరుసెనగ అమ్మకానికి మార్కెట్కు తీసుకొచ్చారు. క్వింటా గరిష్ట ధర రూ. 6,636 మాదిరి ధర రూ.6,635, కనిష్ఠ ధర 3,020లు మర్కెట్ ధర పలికింది. మొక్కజొన్న 374.50క్వింటాళ్లు అమ్మకానికి తీసుకొని రాగా క్వింటా గరిష్టధర రూ.2,212 మాదిరి ధర రూ.2,211 కనిష్ఠ ధర రూ.1,600లకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు.